Wednesday, 18 November 2020

Sabarimala అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ఏమిటంటే..?

కేరళ: శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునే భక్తులకు త్వరలో కేరళ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పనున్నట్లు సమాచారం. కరోనా కారణంగా దేశంలోని అన్ని ఆలయాలు మూత పడిన నేపథ్యంలో ఇక అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా తిరిగి తెరుచుకుంటున్నాయి. ఈ క్రమంలోనే శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం కూడ కరెక్టుగా సీజన్‌లోనే తెరుచుకుంది. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35E31Pu
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour