చెన్నైలోని అమెరికా రాయబార కార్యాలయం ఈ నెల 17 నుంచి 23 వరకు 'ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ వీక్' కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా వెబినార్స్,ప్యానెల్ డిస్కషన్స్ నిర్వహించనున్నారు. తద్వారా విదేశాల్లో ఉన్నత విద్యకు సంబంధించి విద్యార్థులకు విలువైన సలహాలు,సూచనలు ఇవ్వనున్నారు. 'Engaged, Resilient, Global' థీమ్తో చెన్నైలోని యూఎస్ కాన్సులేట్ జనరల్ జుడిత్ రేవిన్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lGiV1n
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment