Tuesday, 17 November 2020

90 లక్షలకు చేరువగా కొత్త కేసులు: పండగ సీజన్‌లోనూ పరిమితంగానే: ఇక చలి గండం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత తగ్గుతోంది. పండుగల సీజన్‌లోనూ భయపడినంతగా కొత్త కేసులు నమోదు కాలేదు. చాలా రాష్ట్రాల్లో క్రమంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చలి తీవ్రత పెరుగుతోంది. ఏపీ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లోనూ రోజువారీ కేసుల్లో ఆ స్థాయి పెరుగుదల నమోదు కాకపోవడం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nCo9vA
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour