Tuesday, 17 November 2020

గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం... 10మంది మృతి ,17 మందికి గాయాలు

మితిమీరిన వేగం, వాహనచోదకుల నిర్లక్ష్యం వెరసి రహదారులు రక్తమోడుతున్నాయి . రోడ్డు ప్రమాదాల్లో నిత్యం వందల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఘటన మరిచిపోకముందే, తాజాగా గుజరాత్ రాష్ట్రంలోనూ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సూరత్ నుంచి పావగడ కు వెళుతున్న వడోదర శివారులోని వాఘోడియా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/370tPJx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour