Wednesday, 11 November 2020

ఢిల్లీలో దాదాపు ప్రతీ ఇంట్లో కరోనా- ఆంక్షల సడలింపు ఎందుకంటూ కేజ్రివాల్‌కు హైకోర్టు అక్షింతలు...

దేశ రాజధాని నగరం ఢిల్లీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా ప్రభుత్వం నిర్వహించిన సీరో సర్వైలెన్స్‌ సర్వే ద్వారా ఢిల్లీలో నివసిస్తున్న ప్రతీ నలుగురిలో ఒకరికి కరోనా సోకినట్లు తేలింది. ఈ లెక్కన చూస్తే దాదాపు ప్రతీ ఇంట్లోనూ కరోనా బాధితులున్నట్లు సీరో సర్వే ఆధారంగా హైకోర్టు కూడా నిర్దారించింది. తాజాగా ఢిల్లీలో నిర్వహించిన నాలుగో దఫా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Iyl3da
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour