Wednesday, 11 November 2020

దుబ్బాకలో అభ్యర్ధే దొరకలేదు- బీజేపీ గెలిస్తే సంబరాలా ? టీడీపీ తీరుపై సాయిరెడ్డి సెటైర్లు...

తెలంగాణలోని దుబ్బాకలో తాజాగా జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్ధి రఘనందన్‌ రావు గెలుపు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికార టీఆర్‌ఎస్‌ను మట్టి కరిపించిన రఘునందన్‌రావుపై బీజేపీ ఏపీ నేతలు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇదే అదనుగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ కూడా దుబ్బాకలో బీజేపీ అభ్యర్ధి గెలుపును ప్రశంసించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2K0nzcN
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour