Wednesday, 11 November 2020

రేవంత్ వర్సెస్ వీహెచ్: రైతు పొలికేక వేదికగా మాటల యుద్ధం.. బీసీలకే పీసీసీ చీఫ్ పదవీ అనడంతో..

తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు, రేవంత్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఖమ్మంలో చేపట్టిన ‘రైతు పొలికేక' సభలో విభేదాలు బహిర్గతం అయ్యాయి. బడుగు, బలహీన వర్గాలకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇవ్వాలని హనుమంతరావు అన్నారు. దీంతో సభలోని కొందరు రేవంత్‌కు మద్దతుగా అనుకూల నినాదాలు చేశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pkDjaH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour