Monday, 9 November 2020

నవ వధువు కిడ్నాప్... వరుడి ఇంటిపై దాడి చేసి బలవంతంగా లాక్కెళ్లారు...

జగిత్యాల జిల్లాలో ఓ నవ వధువు కిడ్నాప్‌ ఉదంతం కలకలం రేపుతోంది. ప్రేమ పెళ్లి చేసుకుందన్న కారణంతో కుటుంబ సభ్యులే ఆమెను కిడ్నాప్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన భార్యను కిడ్నాప్ చేశారని నవ వరుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే... జగిత్యాల జిల్లాలోని పొరండ్ల గ్రామానికి చెందిన వేముల రాకేశ్,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kbYmZ5
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour