Monday, 9 November 2020

IPL 2020: ఫైనల్ ముందు ట్రెంట్ బౌల్ట్‌కు గాయం.. రోహిత్ శర్మకు కొత్త టెన్షన్

దుబాయ్: ఐపీఎల్ 2020 సీజన్ ఫైనల్ ముంగిట ముంబై ఇండియన్స్‌ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ గాయం ఆ జట్టు అభిమానులను కలవరపెడుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో గత గురువారం జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా.. ట్రెంట్ బౌల్ట్ తొడ కండరాలకి గాయమైంది. దాంతో.. మ్యాచ్ మధ్యలోనే మైదానం వీడిన బౌల్ట్.. ఆ తర్వాత మళ్లీ గ్రౌండ్‌లోకి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35aQJxZ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour