Monday, 9 November 2020

విషాదం: కారు ప్రమాదంలో యువతి మృతి, యువకుడికి గాయాలు, పబ్బులో మద్యం సేవించి..

హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి జరిగిన కారు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందగా, మరో యువకుడు గాయపడ్డారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వోల్వో కారులో ఇద్దరు విద్యార్థులు బంజరాహిల్స్ నుంచి లింగంపల్లి వైపు వెళ్తుండగా సెంట్రల్ యూనివర్సిటీ గేట్ 2 వద్ద రోడ్డు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pe8MeI
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour