భోపాల్/పాట్నా: బీహార్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఎన్డీఏ కూటమికి ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ నేతృత్వంలోని మహాకూటమి గట్టిపోటీనే ఇచ్చింది. 10-15 సీట్ల తేడాతో అధికారానికి దూరమైంది. ఇప్పటికే బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ బాధ్యతలు చేపడతారని బీజేపీ స్పష్టం చేయగా.. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32ztYCg
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment