Thursday, 12 November 2020

కరోనా కాటు: బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ కన్నుమూత

డెహ్రాడూన్: దేశంలో కరోనా ఉధృతి కొంతమేర తగ్గినప్పటికీ పూర్తిగా అయితే, పోలేదు. ప్రతి రోజు దేశ వ్యాప్తంగా 40-50వేల కరోనా పాజిటివ్ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. సుమారు 400 వరకు మరణాలు కూడా సంభవిస్తున్నాయి. కరోనా బారినపడి చనిపోతున్నవారిలో ప్రముఖులు కూడా ఉంటున్నాడు. తాజాగా, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరా జిల్లా సాల్ట్ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32CJcX1
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour