Thursday, 12 November 2020

డిస్నీస్టార్‌కు కోట్ల రూపాయలను గుమ్మరించిన ఐపీఎల్-2020: నెలన్నర రోజుల్లో దిమ్మతిరిగే ఆదాయం

ముంబై: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా నెలన్నర రోజుల పాటు కొనసాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 మ్యాచ్‌లు.. అఫీషియల్ బ్రాడ్ క్యాస్టర్‌ డిస్నీ స్టార్ ఇండియాకు కనక వర్షాన్ని కురిపించాయి. కోట్ల రూపాయలను గుమ్మరించాయి. స్టేడియాల్లో ప్రేక్షకులు లేకపోయినప్పటికీ.. టికెట్ల ద్వారా ఆదాయం రాకపోయినప్పటికీ.. దిమ్మ తిరిగే ఆదయాాన్ని ఆర్జించిందా బ్రాడ్ క్యాస్టర్. టికెట్లను విక్రయించి ఉంటే..

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pjc4x7
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour