Monday, 23 November 2020

అస్సాం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ కన్నుమూత.. మంచి నాయకుడిని కోల్పోయామన్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ సోమవారం తుది శ్వాస విడిచారు. కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న తర్వాత ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో చికితస్ పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. గౌహతి మెడికల్ కాలేజ్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తరుణ్ గోగొయ్ మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3604dgc
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour