కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి ప్రతి సంవత్సరం భక్తజనంతో పోటెత్తింది.మాలధారులు శరణుఘోషతో శబరిమల కొండలు మారుమోగుతాయి. అయితే ఈ సంవత్సరం కేరళ రాష్ట్రంలో విపరీతంగా ఉన్న కరోనా వ్యాప్తికి కారణంగా భక్తుల సంఖ్య భారీగా తగ్గింది. ప్రభుత్వం విధించిన కరోనా నిబంధనల కారణంగా, ఆన్లైన్లో బుక్ చేసుకుని మాత్రమే స్వామిని దర్శించుకోవాలని, కరోనా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3m1ZUGV
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment