Monday, 23 November 2020

ఏపీలో భారీగా క్షీణించిన కరోనా పాజిటివ్ కేసులు: గుంటూరులో ఎక్కువ, కర్నూలులో తక్కువ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా క్షీణించాయి. గత 24 గంటలు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1000 కంటే తక్కువగా ఉండటం గమనార్హం. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య రెట్టింపుగా ఉంది. మరణాల సంఖ్య కూడా తక్కువగానే ఉంటోంది. ఏపీలో భారీగా తగ్గిన కరోనా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/363fCw9
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour