Thursday, 19 November 2020

కరోనా : ఏ వ్యాక్సిన్ ఏ విధానంలో అభివృద్ధి చేస్తున్నారు... భారత్‌కు ఏ వ్యాక్సిన్ అయితే బెటర్...

యావత్ ప్రపంచాన్ని ఆరోగ్య సంక్షోభంలో పడేసిన కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని నిపుణులు ముందు నుంచి చెప్తున్న సంగతి తెలిసిందే. ఈ దిశగా శరవేగంగా పరిశోధనలు,ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా వ్యాక్సిన్లు మొదటి,రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని మూడో దశ ప్రయోగాల్లో ఉన్నాయి. భారత్‌లోనూ ఆస్ట్రాజెనెకా,స్పుత్నిక్ వి,ఫైజర్,కోవ్యాగ్జిన్,నోవావ్యాక్స్ తదితర

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35Kfh18
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour