Thursday, 19 November 2020

ధోనీ భార్య బర్త్‌డే వేడుకల్లో స్పెషల్ గెస్ట్‌గా పాకిస్తాన్ మాజీ క్రికెటర్: మెరిసిన సానియా

దుబాయ్: టీమిండియా మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షిసింగ్.. 32వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. గురువారం ఆమె తన పుట్టినరోజు వేడుకలను జరుపుకొన్నారు. దుబాయ్‌లో గ్రాండ్‌గా ఆమె బర్త్‌డే పార్టీని ఏర్పాటు చేశాడు ధోనీ. గోల్డ్, సిల్వర్ కలర్‌ ఫ్యాన్సీ వియర్‌లో సాక్షిధోనీ కనువిందు చేశారు. బ్లాక్ టీ-షర్ట్, జీన్స్ ప్యాంట్‌లో క్యాజువల్ లుక్‌లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35P6xH7
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour