Thursday, 19 November 2020

ఏపీ పంచాయితీ ఎన్నికల నిర్ణయాధికారంపై ఎస్ఈసీ వర్సెస్ సీఎస్..గవర్నర్ కోర్టులో బంతి

పంచాయతీ ఎన్నికల విషయంలో ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి, ఏపీ ప్రభుత్వానికి మధ్య కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిల మధ్య లేఖల పరంపర రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారుతోంది. ఎవరూ తగ్గకపోవటంతో ఈ వ్యవహారం రాష్ట్ర ఎన్నికల సంఘం వర్సెస్ ఏపీ సర్కార్ అంటూ హాట్ టాపిక్ అయ్యింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2KpauKi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour