ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సుదీర్ఘ విరామం తర్వాత గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్తో విజయవాడ రాజ్భవన్లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. కుటుంబ సమేతంగా భార్య భారతితో కలిసి గవర్నర్తో జగన్ సమావేశమయ్యారు. ముందుగా జగన్ దంపతులు గవర్నర్ దంపతులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఫోటో సెషన్లో పాల్గొన్నారు. అనంతరం గవర్నర్ హరిచందన్తో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38Rc8i7
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment