Friday, 13 November 2020

బాత్ రూంలో కెమెరాలు.. సెల్‌లో కూడా.. మరియం నవాజ్ సంచలన ఆరోపణలు..

మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు, పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్ షరీఫ్ సంచలన ఆరోపణలు చేశారు. చౌదరీ షుగర్ మిల్స్‌లో జరిగిన అవకతవకలపై నేరాభియోగాలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మరియం జైలులో ఉండగా.. తనపై నిఘా ఉంచారని.. కెమెరాలు అమర్చారని కామెంట్స్ చేశారు. ఇదీ చర్చానీయాంశమైంది. తన జైలు సెల్‌లో అధికారులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3eSvZ1g
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour