Friday, 13 November 2020

చేపలకు కరోనా ... ఇండియా నుండి దిగుమతులను నిలిపేసిన చైనా

చైనాలో మరో మారు కరోనా కలకలం రేగింది. దిగుమతి చేసుకున్న ఆహారపదార్థాల్లో కరోనా వైరస్ ఉండటం చైనాలో కలకలం సృష్టించింది. భారతదేశం నుండి దిగుమతి చేసుకున్న చేపలలో కోవిడ్ -19 వైరస్ ఉండడంతో భారత సంస్థ నుండి చేపల దిగుమతిని తాత్కాలికంగా నిలిపివేయాలని చైనా ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. భారతదేశం యొక్క బసు ఇంటర్నేషనల్ నుండి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nij4bS
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour