Saturday, 21 November 2020

స్పీకర్‌ తమ్మినేనికి తప్పిన ప్రమాదం- ఆటోను ఢీకొట్టిన కాన్వాయ్‌

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కాన్వాయ్‌ ప్రమాదానికి గురైంది. శ్రీకాకుళం జిల్లా వంజంగి సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో తమ్మినేని సురక్షితంగా బయటపడ్డారు. కాన్వాయ్‌లోని కారు స్వల్పంగా దెబ్బతింది. స్పీకర్‌ పర్యటనలో ప్రమాదం జరగడంతో జిల్లాకు చెందిన వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం తన సొంత జిల్లా శ్రీకాకుళంలో విస్తృతంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pNobmv
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour