ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. శ్రీకాకుళం జిల్లా వంజంగి సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో తమ్మినేని సురక్షితంగా బయటపడ్డారు. కాన్వాయ్లోని కారు స్వల్పంగా దెబ్బతింది. స్పీకర్ పర్యటనలో ప్రమాదం జరగడంతో జిల్లాకు చెందిన వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన సొంత జిల్లా శ్రీకాకుళంలో విస్తృతంగా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pNobmv
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment