Thursday, 26 November 2020

నివర్‌ తుపానుతో ఏపీ అతలాకుతలం- సీఎం జగన్‌ సమీక్ష- నేటి కేబినెట్‌లోనూ చర్చ..

నిన్న తెల్లవారుజామున తమిళనాడులోని మమళ్లాపురం- కరైకల్‌ మధ్య తీరాన్ని దాటిన నివర్‌ తుపాను తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఏపీకి కూడా భారీ నష్టం చేసింది. ముఖ్యంగా తుపాను తీరం దాటిన సమయంలో మొదలైన వర్షాలు ఏపీలోని దక్షిణకోస్తా, రాయలసీమలోని పలు జిల్లాలను ముంచెత్తాయి. నెల్లూరు, చిత్తూరు జిల్లాలపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. కర్నూలు, కడప, ప్రకాశం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lcmKKT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour