సిడ్నీ: కరోనా మహమ్మారి వల్ల సుదీర్ఘ విరామం అనంతరం భారత క్రికెట్ జట్టు అంతర్జాతీయ వన్డే సిరీస్కు ఆడుతుండటం అభిమానులను భూమ్మీద నిలవనివ్వట్లేదు. వారి ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. ప్రత్యక్షంగా మ్యాచ్ను చూడలేకపోతోన్న టీమిండియా ఫ్యాన్స్.. స్టేడియం వద్దే మకాం వేశారు. డ్రమ్ బీట్స్తో హోరెత్తిస్తున్నారు. అమ్మోరి జాతరను తలపించేలా స్టెప్పులు వేస్తూ సందడి చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JiGYoM
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment