Thursday, 26 November 2020

ఛీఫ్‌ జస్టిస్‌కు జగన్‌ లేఖ కేసు విచారణ- కొత్త ధర్మాసనం, కొత్త తేదీ ఖరారు- మళ్లీ ఉత్కంఠ

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణ ఏపీ హైకోర్టులో తనకున్న పరపతితో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇప్పిస్తున్నారంటూ సీఎం జగన్‌ సుప్రీంకోర్టు ఛీఫ్‌ జస్టిస్‌కు రాసిన లేఖపై త్వరలో సుప్రీంకోర్టు విచారణ జరగబోతోంది. గతంలో ఈ కేసు విచారణ జరుపుతున్న ముగ్గురు సభ్యుల బెంచ్‌ నుంచి జస్టిస్‌ యూయూ లలిత్‌ తప్పుకోవడంతో విచారణ వాయిదా పడింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mbXK7O
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour