సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకటరమణ ఏపీ హైకోర్టులో తనకున్న పరపతితో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇప్పిస్తున్నారంటూ సీఎం జగన్ సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్కు రాసిన లేఖపై త్వరలో సుప్రీంకోర్టు విచారణ జరగబోతోంది. గతంలో ఈ కేసు విచారణ జరుపుతున్న ముగ్గురు సభ్యుల బెంచ్ నుంచి జస్టిస్ యూయూ లలిత్ తప్పుకోవడంతో విచారణ వాయిదా పడింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mbXK7O
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment