ఆసియాలోనే అత్యంత అవినీతిమయ దేశంగా భారత్ నిలిచినట్లు ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సర్వే వెల్లడించింది. భారత్లో 39శాతం అవినీతి జరుగుతున్నట్లు తెలిపింది. 46శాతం మంది వ్యక్తులు వ్యక్తిగత పరిచయాలను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ సేవలు పొందుతున్నట్లు పేర్కొంది. లంచం ఇచ్చినవారిలో దాదాపు 52శాతం మందిని వివరాలు అడగ్గా... 32శాతం మంది తమ వ్యక్తిగత పరిచయాలను అందుకోసం ఉపయోగించుకున్నట్లు తెలిపారు. లేదంటే పని జరగదని వారు పేర్కొనడం గమనార్హం.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nYQzQI
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment