Monday, 2 November 2020

రాజ్యసభలో సెంచరీ దాటిన బీజేపీ బలం: యూపీ నుంచి కొత్తగా 8 మంది ఏకగ్రీవం

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 10 మంది రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో 8 మంది భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి చెందినవారు కాగా, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) పార్టీలకు చెందిన ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. బీజేపీ నుంచి ఎన్నికైన వారిలో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ, అరుణ్ సింగ్, హరిద్వార్ దూబే, బ్రిజ్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3emWsU9
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour