Monday, 2 November 2020

బీహార్: 3వ దశలో 31శాతం క్రిమినల్స్‌ -నేరచరితులకు పార్టీల టికెట్లు -ఏడీఆర్ రిపోర్టు

చూస్తుండగానే బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రహాసనం తుది అంకం దిశగా పరుగులు తీస్తోంది. మొదటి దశలో భాగంగా గతవారం 71 స్థానాలకు పోలింగ్ పూర్తికాగా, 94 స్థానాల్లో రెండో దశ పోలింగ్ మంగళవారం జరుగనుంది. ఇక నవంబర్ 7న జరుగనున్న మూడో దశ ఎన్నికలకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్నికల్లో నేరచరితుల్ని నివారించాలనే లక్ష్యంతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ekco9S
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour