Monday, 2 November 2020

అర్ధరాత్రి నుంచే ఆర్టీసీ బస్సులు -ఏపీ,తెలంగాణ ఆర్టీసీల మధ్య ఒప్పందమిదే -సర్వీసులు ఇలా..

ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ బస్సులు నడవనున్నాయి. అంతర్రాష్ట్ర సర్వీసులపై ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన ఎట్టకేలకు వీడింది. రెండు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు ఎట్టకేలకు సోమవారం ఫలించాయి. సర్వీసులు ఎలా నడపాలనేదానిపై ఒప్పందం కుదరడంతో ఈ అర్ధరాత్రి నుంచే బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఏపి ఆర్టీసికి తీవ్ర

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3oMRGEB
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour