Sunday, 29 November 2020

వ్యాక్సిన్ అప్ డేట్: మరో 3 కంపెనీలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్, పీఎంవో ట్వీట్

కరోనా వైరస్ వ్యాక్సిన్ స్టేజీ చివరి దశకు చేరుకుంది. శనివారం అహ్మదాబాద్, పుణె, హైదరాబాద్‌లో ఆయా కంపెనీల వ్యాక్సిన్ గురించి క్షేత్రస్థాయిలో మోడీ అడిగి తెలుసుకున్నారు. ఇవాళ మరో మూడు కంపెనీలతో మోడీ వర్చువల్ విధానంలో ఇంటరాక్ట్ అవుతారని ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. జెనొవా బయోఫార్మా, బయోలాజికల్ ఈ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ప్రతినిధులతో మోడీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qc0Vyx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour