Sunday, 29 November 2020

కాంగ్రెస్‌లో మళ్లీ అసమ్మతి- మోడీకి మద్దతుగా ఆనంద్‌శర్మ ట్వీట్‌- నేతల ఆగ్రహం..

కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నాయకత్వ సంక్షోభం ఆ పార్టీలో నేతలను కుదురుగా ఉండనీయడం లేదు. ఒకరి తర్వాత ఒకరుగా పార్టీని, అధినాయకత్వాన్ని ధిక్కరిస్తూ కామెంట్స్‌ చేస్తూనే ఉన్నారు. తిరిగి వాటికే పార్టీ బాగు కోసమే అనే కలరింగ్‌ కూడా ఇస్తున్నారు. దీంతో వీరిని ఎలా కట్టడి చేయాలో తెలియక అధినేత్రి సోనియాగాంధీ తలపట్టుకుంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fMgTuJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour