Saturday, 21 November 2020

Sabarimala : శబరిమల మండల పూజకు భారీగా తగ్గిన భక్తులు ... ఆలయం వద్ద కరోనా నియమాలు

కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, అయ్యప్ప స్వామి కొలువుతీరిన క్షేత్రమైన శబరిమల క్షేత్రాన్ని దర్శించడం కోసం భక్తులు వెళుతున్నారు. శబరిమలలో వార్షిక మండల, మకర విళక్కు పూజల కోసం రెండు నెలలపాటు ఆలయాన్ని తెరచిన నేపథ్యంలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. అయితే గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆన్ లైన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2IVl3Uz
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour