Monday, 23 November 2020

100 మిలియన్ల డోస్: జనవరి వరకు కోవిషిల్డ్, ఫిబ్రవరి వరకు మరిన్ని మిలియన్ల వ్యాక్సిన్..

గుడ్ న్యూస్... కోవిషిల్డ్ వ్యాక్సిన్ జనవరి నాటికి అందుబాటులోకి రానుంది. 100 మిలియన్ల డోసులు అందజేస్తామని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఆదర్ పూనావల్లా పేర్కొన్నారు. కోవిషిల్డ్ వ్యాక్సిన్ 90 శాతం ప్రభావం చూపుతోందని.. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తోందని తెలిపారు. ఫిబ్రవరి నాటికి మిలియన్ల డోసులు అందుబాటులోకి వస్తాయని ఆయన వెల్లడించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35Wfyhy
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour