Monday, 23 November 2020

తిరుమల, తిరుపతిలో హైఅలెర్ట్ -ముందుగానే సీఎం జగన్, గవర్నర్ -రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్ ఇదే

శ్రీవారి దర్శనార్థం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రేపు(మంగళవారం) తిరుమలకు రానున్నారు. కుటుంబ సమేతంగా వస్తోన్న రాష్ట్రపతికి గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ లు రేణిగుంట ఎయిర్ పోర్టులో స్వాగతం పలకనున్నారు. కోవింద్ తో కలిసి గవర్నర్, సీఎం కూడా తిరుమలను సందర్శించనున్నారు. చంద్రబాబుకు భారీ షాక్: తిరుపతిలో పోటీకి పనబాక నో? -వైసీపీ సాయిరెడ్డి సంచలనం -నిమ్మగడ్డ చక్రం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2J2L3O2
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour