Monday, 23 November 2020

పవన్ కళ్యాణ్ ఢిల్లీకి, 24న విజయశాంతి: బీజేపీ పెద్దలతో కీలక భేటీ, ఈ ఇద్దరు నేతలూ కలుస్తారా?

హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పరిణామాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ అధిష్టానం పిలుపు మేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దేశ రాజధాని డిల్లీకి బయల్దేరారు. ఆయన వెంట పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nVpApn
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour