ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టినందున స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరుపై ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. కరోనా పూర్తిగా తగ్గనందున ఇప్పుడే ఎన్నికలేంటంటూ సీఎస్ నీలం సాహ్నీ నిమ్మగడ్డకు లేఖ రాయడం, తన విధుల్లో జోక్యం చేసుకోవద్దంటూ ఆయన కౌంటర్ ఇవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pFClpK
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment