ఐపీఎల్లో నేడు (శనివారం) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. రెండు జట్లలో ఆర్సీబీ ఫేవరేట్గా కనిపిస్తోంది. ఇవాళ శనివారం కావడంతో రెండు మ్యాచులు ఉంటాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ జరగబోతోంది. రెండు జట్లలో బెంగళూరు 55 శాతం విజయం సాధిస్తోందని అంచనా వేయగా, రాయల్స్ 45 శాతం గెలుస్తోందని ప్రిడిక్ట్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3o1hE6T
https://ift.tt/eA8V8J

No comments:
Post a Comment