Friday, 16 October 2020

గాల్వాన్ ఘర్షణ తర్వాత దిగజారిన పరిస్థితి: విదేశాంగశాఖ మంత్రి జై శంకర్

గాల్వాన్ వ్యాలీ వద్ద ఉద్రిక్తతతో భారత్-చైనా మధ్య సంబంధాలు దిగజారుతూ వస్తోన్నాయి. ఇరు దేశాల సైన్యం మొహరించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గాల్వాన్ ఘర్షణతో ఇరు దేశాల మధ్య ప్రజా, రాజకీయ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిందని విదేశాంగ మంత్రి జై శంకర్ అన్నారు. ఏసియా సొసైటీ నిర్వహించిన సదస్సులో వర్చువల్ విధానంలో శుక్రవారం ఆయన ప్రసంగించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3k7NGLU
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour