Saturday, 17 October 2020

కళ్మీర్‌లో ఏకమైన రాజకీయ పార్టీలు- ఏడాది గ్యాప్‌ తర్వాత బయటికి- ప్రత్యేక హోదా పోరు

దశాబ్దాల తర్వాత జమ్మూ-కశ్మీర్‌లో ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఒక్కటయ్యాయి. గతేడాది కేంద్రం తమ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయడంతో పాటు ప్రత్యేక హోదా తొలగించడంపై రగిలిపోతున్న నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీతో పాటు ఇతర పార్టీలు కూడా అవమానంతో రగిలిపోతున్నాయి. దశాబ్దాలుగా తమ రాష్ట్రంలో అత్యున్నత అధికారం అనుభవించిన తమను గృహనిర్భంధాల్లో ఉంచడంపై మండిపడుతున్న ఆయా పార్టీల నేతలు,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2HgDZMU
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour