Thursday, 15 October 2020

IPL 2020: నేను ఆడగలను..జట్టులో చోటుందా: వైరల్‌గా కరీనా పోస్టు..ఢిల్లీ క్యాపిటల్స్ స్పందన ఇదీ..!

2008లో ప్రారంభమైన ఐపీఎల్ ఇప్పటికీ ప్రపంచ క్రీడల్లో ఒక మెగా టోర్నీగానే ముందువరుసలో నిలుస్తోంది. కరోనా కారణంగా ఈ సారి ఐపీఎల్ టోర్నమెంట్ ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ ఎక్కడా ఆ జోష్ తగ్గలేదు. సెప్టెంబర్ 19న ప్రారంభమైన ఐపీఎల్ టోర్నమెంట్‌ దుబాయ్, అబుదాబి, షార్జా వేదికలుగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపుగా అన్ని మ్యాచులు చివరి బంతి వరకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nSCPYD
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour