Thursday, 15 October 2020

అమానుషం: ఏడాదికిపైగా భార్యను టాయ్‌లెట్‌లో బంధించాడు, ఎట్టకేలకు విముక్తి

పానిపట్: కట్టుకున్న భర్త ఆమెకు బతికుండగానే నరకం చూపించాడు. ఒకటి కాదు రెండు కాదు, ఏడాదిపాటు ఆమెను టాయ్‌లెట్‌లో పెట్టి బంధించేశాడు. హర్యానాలోని రిష్పూర్ గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. చివరకు మహిళా రక్షణ, బాల్య వివాహ నిషేధ అధికారి రజనీ గుప్తా, తన బృందంతో కలిసి ఆమెకు విముక్తి కల్పించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dtXrS2
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour