Thursday, 15 October 2020

బీహార్‌ ఎన్నికలకు కరోనా ముప్పు- 5 లక్షల కోవిడ్‌ కిట్లు- పాట్నా మహిళల తయారీ..

ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం మొదలయ్యాక జరుగుతున్న తొలి ఎన్నికలు బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలే. దీంతో ఈసారి కేంద్ర ఎన్నికల సంఘం కనీవినీ ఎరుగని రీతిలో ఇందుకోసం ఏర్పాట్లు చేస్తోంది. కరోనా సోకకుండా ఇప్పటికే అభ్యర్ధులతో ఆన్‌లైన్‌ నామినేషన్లు వేయించిన ఈసీ.. ఇంటింటి ప్రచారాన్ని సైతం ఐదుగురికే పరిమితం చేసింది. కరోనాను ఎదుర్కొనేందుకు భారీగా సామాగ్రిని తయారు చేయిస్తోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nXfPYG
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour