Thursday, 15 October 2020

కేంద్ర ఆర్థిక,రక్షణ శాఖలు వైసీపీకి దక్కుతాయని మావాళ్ల టాక్-ఏపీలో స్మగ్లింగ్‌పై ఢిల్లీ నజర్:రఘురామ

మోదీ సర్కారు రూపొందించిన పలు విధానాలను వ్యతిరేకిస్తూ.. ఎన్డీఏ మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా దూరమవుతున్నా.. ఎన్డీఏలోని వైసీపీ మాత్రం కేంద్రం నిర్ణయాలకు బేషరతుగా మద్దతు పలుకుతుండటం తెలిసిందే. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత చేపట్టబోయే కేంద్ర కేబినెట్ విస్తరణలో వైసీపీకి బెర్తులు దక్కుతాయని ఢిల్లీలో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. ఇదే అంశంపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3k3Vq1v
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour