చిత్తూరు: తన కుమారుడ్ని కిడ్నాప్ చేశారంటూ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు జడ్జి రామకృష్ణ. మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి తనపై కక్ష గట్టారని అన్నారు. ఆయనపై న్యాయ పోరాటం చేస్తున్న తనను అడ్డు తొలగించుకోవడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. ఏపీలో మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరోనా పాజిటివ్ ... హైదరాబాద్ లో చికిత్స
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/36p8vi3
https://ift.tt/eA8V8J
No comments:
Post a Comment