హత్రాస్లో అమానుషంగా దళిత యువతిపై సామూహిక అత్యాచారం జరపడమే కాకుండా పోలీసుల సాయంతో రాత్రికి రాత్రే ఆమెకు దహన సంస్కారాలు జరిపించిన ఆటవిక చర్యపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. యూపీతో పాటు దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఈ ఘటనపై నిరనసలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో యూపీలోని యోగీ ఆదిత్యనాథ్ సర్కారు ఈ ఘటనకు బాధ్యుల్ని చేస్తూ ఆరుగురు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cQRnTl
https://ift.tt/eA8V8J
No comments:
Post a Comment