ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గిరిజనుల దశాబ్దాల కల సాకారం చేశారు .ఈరోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గిరిజనులకు ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్ మోహన్ రెడ్డి గాంధీ జయంతి రోజున గిరిజన సంక్షేమానికి పెద్ద పీట వేశారు. గిరిజన సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/34iOoiL
https://ift.tt/eA8V8J
No comments:
Post a Comment