Tuesday, 6 October 2020

బినామీల పేరుతో మంత్రి జయరాం భూ దందా .. అధారాలున్నాయ్ : అయ్యన్న ఫైర్

టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఏపీ మంత్రి జయరాంని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. మంత్రి జయరాం బినామీల పేరుతో భూదందా చేస్తున్నారని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు కర్నూలు జిల్లాలో ఒక ప్రైవేటు సంస్థకు చెందిన భూములను, తప్పుడు పత్రాలతో తన బంధువులు, బినామీల పేరిట మంత్రి జయరాం రాయించుకున్నారు అని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ixN8gH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour