Tuesday, 6 October 2020

రాజధానులపై హాట్‌హాట్‌గా హైకోర్టు విచారణ- మండలి చర్చ, విశాఖ గెస్ట్‌హౌస్‌ వివరాలు కోరిన కోర్టు..

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై హైకోర్టు రోజువారీ విచారణ ప్రారంభమైంది. తొలిరోజే పలు కీలక అంశాలపై హాట్‌హాట్‌గా వాదనలు సాగాయి. వీటిలో రాజధాని బిల్లుల ఆమోదంతో పాటు విశాఖలో సీఎం జగన్‌ కోసం నిర్మించ తలపెట్టిన గెస్ట్‌హౌస్‌ అంశాలపై వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా గతంలో పలు అంశాలపై తాము ఇచ్చిన స్టేటస్‌

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Gmsvr7
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour