Monday, 5 October 2020

ఏపీ సింగ్: హత్రాస్ నిందితుల తరఫున వాకాల్తా.. క్షత్రియ మహాసభ కోరడంతో.. భారీగా ఫీజు

ఏపీ సింగ్.. ఈ పేరు గుర్తుండే ఉంటుంది. లాయర్.. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన నిర్భయ దోషుల తరఫున వాదించిన అడ్వకేట్. ఇన్నాళ్లు కామ్‌గా ఉన్న ఆయన.. ఈసారి మరోసారి వార్తల్లో నిలిచారు. హత్రాస్ లైంగికదాడి ఘటన అగ్గిరాజేస్తోంది. యోగి, మోడీ సర్కార్‌ను విపక్షాలు ఏకీపారేస్తున్నాయి. అయితే ఈ సమయంలో హత్రాస్ లైంగికదాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి తరఫున వాదిస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33uTglE
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour